మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను పొంగులేటి  పరిశీలిస్తారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్​ చేస్తున్నారు.