మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను పొంగులేటి పరిశీలిస్తారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.