టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
![టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64181ef79dcda.jpg)
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలిసిన సమాచారం చెప్పాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయన్న రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందన్న వ్యాఖ్యలపై కూడా నోటీసులు. బండి సంజయ్కి కూడా నోటీసులు ఇస్తామన్న సిట్ అధికారులు.