టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి సిట్​ నోటీసులు

టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి సిట్​ నోటీసులు

టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి సిట్​ నోటీసులు ఇచ్చింది. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో తెలిసిన సమాచారం చెప్పాలంటూ సిట్​ నోటీసులు ఇచ్చింది.   ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయన్న రేవంత్​ రెడ్డి. మంత్రి కేటీఆర్​ పీఏ తిరుపతి పాత్ర ఉందన్న వ్యాఖ్యలపై కూడా నోటీసులు. బండి సంజయ్​కి కూడా నోటీసులు ఇస్తామన్న సిట్​ అధికారులు.