సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విఏఓ ల నిరవధికసమ్మె

సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విఏఓ ల నిరవధికసమ్మె

ముద్ర ప్రతినిధి, నిర్మల్: చాలా కాలంగా ఎదుర్కొంటున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  విఏఓ లు బుధవారం బైంసా మండల కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష ప్రారంభించారు. వారి ప్రధాన డిమాండ్లలో వేతనం రూ.26 వేలకు పెంపు, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు, ఉద్యోగ భద్రత సీసీలుగా ప్రమోషన్ వంటివి ఉన్నాయి.