మానుకోటలో అమరవీరులకు నివాళి.. 

మానుకోటలో అమరవీరులకు నివాళి.. 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం తెలంగాణ అమరుల సంస్మరణ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి   సత్యవతి రాథోడ్.. ఘననివాళులు అర్పించారు.

ఈకార్యక్రమంలో  మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ జడ్పీచైర్ పర్సన్  అంగోత్ బిందు, జిల్లాకలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాషఅభినవ్, ట్రైనీకలెక్టర్ పింకేశ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.