వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.    సీబీఐ కోర్టుకు ఐదుగురు నిందితులు వచ్చారు.   తెలంగాణకు కేసు బదిలీ తరువాత  విచారణ జరగడం ఇది  రెండోసారి.  ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ. మరో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసే అవకాశం.