తెలంగాణలో వంద శాతం అధికారంలోకి వస్తాం: అమిత్​ షా 

తెలంగాణలో వంద శాతం అధికారంలోకి వస్తాం: అమిత్​ షా 

మిషన్​ సౌత్​పై కేంద్ర మంత్రి అమిత్​ షా మాట్లాడారు. తెలంగాణలో వంద శాతం అధికారంలోకి వస్తామన్నారు. కర్నాటక తరువాత తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.