తాగుడుకు బానిసై గూడ్స్ రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

తాగుడుకు బానిసై గూడ్స్ రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ముద్ర, జమ్మికుంట:- జమ్మికుంట కొత్తపల్లి కి చెందిన మహమ్మద్ రఫీ, వయసు 38 సంవత్సరాలు త్రాగుడుకు బానిస అయినందున భార్య విడిపోయి వేరుగా ఉంటున్నందున ఒంటరి తనముతో భాదపడుచు మనస్తాపం చెంది   జమ్మికుంట రైల్వే స్టేషన్ లో గూడ్స్ ట్రైన్ కింద పడి :-ఆత్మ హత్య చేసుకొని చనిపౌయినాడు అని మృతిని అన్నా మహమూద్ దరఖాస్తు ఇచ్చినాడు మృతునికి భార్య ఒక కొడుకు ఒక కూతురు కలరు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జీ . తిరుపతి కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.