దేశంలో కొవిడ్​తో 21 మంది మృతి

దేశంలో కొవిడ్​తో 21 మంది మృతి

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు. దేశంలో కొత్తగా 5,676 కొవిడ్​ కేసులు నమోదు. 21 మంది మృతి. ప్రస్తుతం దేశంలో 37.093 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.