అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు : ప్రధాని మోదీ
![అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు : ప్రధాని మోదీ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6401d840842e4.jpg)
అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారన్న ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగేదని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలక పాత్ర అన్నారు. 2014 తరువాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్నారు. 2జీ వేలానికి 5 జీ వేలానికి ఎంతో తేడా ఉందన్నారు. గతంలో రూపాయిలో 85 పైసల దోపీడీ ఉండేదని, ఆ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పారు.