ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 39.66 శాతం పోలింగ్                  

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 39.66 శాతం పోలింగ్                  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఉమ్మడి నిజమామబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 39.66 శాతం పోలింగ్ జరిగింది.  నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బిఆరెస్ మధ్య అక్కడక్కడ వాగ్వాదం జరుగుతోంది.  

నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం వివరాలు : 

ఆర్మూర్ - 35.60%

బోధన్ - 36.41%

బన్స్ వాడ -53.20%

నిజామాబాద్ అర్బన్ - 33.41%

నిజామాబాద్ రూరల్ - 43.38%

బాల్కొండ - 38.90%
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా
41.15

కామారెడ్డి - 34.62%

ఎల్లారెడ్డి -45.61%
జుక్కల్ - 43.24%