ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 39.66 శాతం పోలింగ్
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఉమ్మడి నిజమామబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 39.66 శాతం పోలింగ్ జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బిఆరెస్ మధ్య అక్కడక్కడ వాగ్వాదం జరుగుతోంది.
నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం వివరాలు :
ఆర్మూర్ - 35.60%
బోధన్ - 36.41%
బన్స్ వాడ -53.20%
నిజామాబాద్ అర్బన్ - 33.41%
నిజామాబాద్ రూరల్ - 43.38%
బాల్కొండ - 38.90%
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా
41.15
కామారెడ్డి - 34.62%
ఎల్లారెడ్డి -45.61%
జుక్కల్ - 43.24%