పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షునికి పరామర్ష

పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షునికి పరామర్ష

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి:- భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ ను ఆదివారం ముత్తారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పరామర్శించారు. ఇటీవల రాజేందర్ తండ్రి రాజయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్షించి రాజయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. రాజయ్య మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్షలో బీజెపీ ముత్తారం మండల అధ్యక్షుడు పెయ్యాల కుమార్, సీనియర్ నాయకులు అమ్ము శ్రీనివాస్,  దేవునూరి కొమురయ్య, ముత్తారం మండలం యూత్ నాయకులు కెక్కర్ల మహేష్ గౌడ్ ఉన్నారు.