జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
![జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_65194ea94f632.jpg)
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఇటీవల మృతి చెందిన సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ మాతృమూర్తి గోపగాని వీరభద్రమ్మ దశదిన కర్మలకు హాజరై వీరభద్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గుజ్జ యుగంధర్ రావు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ బండారు ధనుంజయ గౌడ్ తదితరులు నివాళులర్పించారు .అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ ను సోదరులను కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి తదితరులు పరామర్శించారు