పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
![పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6426b54416562.jpg)
పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సిట్ బృదం శుక్రవారం పాలక మండలికి నోటీసు జారీ చేసింది. ఓ సభ్యుడి పీఏకు సంబంధం ఉందని తేలడంతో పాలక మండలి మొత్తాన్ని ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటీసు జారీ చేసింది.