పేపర్​ లీకేజీ కేసులో కీలక పరిణామం

పేపర్​ లీకేజీ కేసులో కీలక పరిణామం

పేపర్​ లీకేజీ కేసులో కీలక పరిణామం 

పేపర్​ లీకేజీ కేసులో కీలక పరిణామం జరిగింది.   దర్యాప్తు  చేస్తున్న  సిట్​ బృదం శుక్రవారం పాలక మండలికి నోటీసు జారీ చేసింది. ఓ సభ్యుడి  పీఏకు సంబంధం ఉందని  తేలడంతో పాలక మండలి మొత్తాన్ని  ప్రశ్నించాలని  సిట్​ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే  నోటీసు జారీ చేసింది.