ఎల్లుండి ఆర్ఆర్ఆర్ టీమ్తో అమిత్షా తేనేటి విందు
ఎల్లుండి ఆర్ఆర్ఆర్ టీమ్తో అమిత్షా తేనేటి విందు జరుగుతుంది. ఆస్కార్ గెలిచినందుకు అమిత్షా వారికి సన్మానం చేస్తారు. 40 నిమిషాలపాటు విందు కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం గంటపాటు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ జరుగుతుంది. గత ఏడాది ఆగస్టు 22న జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమైన అమిత్ షా. గత ఏడాది ఆగస్టు 27న నడ్డాతో నితిన్, మిథాలీరాజ్భేటీ అయ్యారు.