ఎల్లమ్మ బోనాలకు రండి: గంగులను ఆహ్వానించిన గౌడ సంఘం

ఎల్లమ్మ బోనాలకు రండి: గంగులను ఆహ్వానించిన గౌడ సంఘం

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఈనెల 25న కరీంనగర్ లో జరగనున్న ఎల్లమ్మ తల్లి బోనాలకు హాజరు కావాల్సిందిగా బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను  కరీంనగర్ గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ ఉత్సవం కోసం మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో గౌడ కులస్తులు తో కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కోడూరి సత్యనారాయణ గౌడ్, కోడూరి లక్ష్మణ్ గౌడ్, కోడూరి హరికృష్ణ గౌడ్,గుగ్గిళ్ళ శ్రీనివాస్ గౌడ్, వొల్లాల శ్రీనివాస్ గౌడ్,సుదగోని ఆంజనేయులు గౌడ్,బత్తిని రాజు,బత్తిని శ్రీనివాస్,బత్తిని కన్నయ్య,నాగుల కిరణ్ గౌడ్,
మార్క రాజు గౌడ్ తదితరులు ఉన్నారు.