బైక్ ల పై వెళుతున్న వ్యక్తుల పై కుక్క ల దాడి...

బైక్ ల పై వెళుతున్న వ్యక్తుల పై కుక్క ల దాడి...

మెట్‌పల్లి ముద్ర: పట్టణంలోని కళానగర్ కు చెందిన రాగుల సత్యనారయణ, అంబేద్కర్ నగర్ లో వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుడు సాయన్న వేరు వేరుగా ద్విచక్రవాహనలపై వెళుతుండగా,మున్సిపల్ రోడ్ లో సాయన్న పై, కళానగర్ లో సత్యనారాయణ పై కుక్కలు దాడి చేశాయి స్థానికులు గమనించి కుక్కలను తరిమి వేయడంతో అవి పారిపోయాయి దీంతో బాధితులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు..కాగా పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని స్పందించి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.