బాస్కెట్ బాల్ జట్లకు కిట్స్ పంపిని

బాస్కెట్ బాల్ జట్లకు కిట్స్ పంపిని

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సూర్యాపేట లో  25వ తేదీ నుండి జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జట్టులకు డా. వేణు గోపాల్ రెడ్డి గారు క్రీడాకారులకు కిట్స్ అందచేశారు. ఈ కార్యక్రమములో విశ్వ ప్రసాద్, కృష్ణ ప్రసాద్,అజయ్ బాబు,వేణు, అనీల్, సామంత్ ,శ్రీరామ్,హరీష్,దర్షిక లు పాల్గొన్నారు. వీరిని నిరంజన్, రవి కుమార్ అభినందించారు.