ED custody petition టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ పిటిషన్

ED custody petition టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ పిటిషన్

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ పిటిషన్​  వేసింది.  నిందితులు ప్రవీణ్​, రాజశేఖర్​ను విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి కోరింది.   సెక్షన్​ 50 కింద నిందితుల వాంగ్మూలం రికార్డు చేయాలన్న ఈడీ అధికారులు. మార్చి 23న సీసీఎస్ కు లేఖ రాసిన ఈడీ అధికారులు. 8 అంశాలకు చెందిన డాక్యుమెంట్స్​ ఇవ్వాలన్న ఈడీ. పేపర్​లీక్​ కేసులో మనీ లాండరింగ్​ జరగినట్లు అభియోగం. కాన్ఫిడెన్షియల్​ సెక్షన్​ ఆఫీసర్​ శంకరలక్ష్మిపై ఈడీ ఫోకస్​.