పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి

పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి

జగిత్యాల, ముద్ర ప్రతినిధి: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చొటు చేసుకుంది. ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్
 ధర్మపురి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా కాన్వాయ్ ని  పవన్ అభిమానులు ఫాలో అయ్యారు. వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగి 
ఒక యువకుడి మృతి చెందాగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.