రాస్తారోకో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికులు

రాస్తారోకో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికులు

ముద్ర తుర్కపల్లి న్యూస్ : తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 33వ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా సోమవారం తుర్కపల్లి ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కోకొండ లక్ష్మీనారాయణ గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి సిల్వర్ దుర్గయ్య, సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు ,వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాతయ్య ,తుర్కపల్లి మండల కారోబార్ల సంఘం అధ్యక్షుడు పల్లెపాటి లక్ష్మీనరసింహ, ఉపాధ్యక్షుడు ఎన్నికల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి కశ్రిబోయిన శ్రీశైలం, ప్రచార కార్యదర్శి బూసి శేఖర్, కోశాధికారి తోటి కృష్ణ, కార్యవర్గ సభ్యులు కొండపాక భువనేశ్వరి, పలుగుల ప్రశాంతి, భూక్య బాలాజీ, మల్లేష్, ఎడ్ల ఆదిరెడ్డి ,నల్ల కరుణాకర్ ,ధరావత్ దన్సింగ్, భూక్య గణేష్, మునిగ పరశురాం, బొట్ల ఎల్లమ్మ ,వేముల రేణుక, కోట పుష్ప, పోతరాజు కిష్టయ్య, నల్ల సత్తెమ్మ పాల్గొన్నారు