విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవులు

 విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవులు

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ సర్కార్​మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మంగళవారాం రాత్రి సెలవు ప్రకటించింది. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. నిరంతరమైన వానలు కురవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.