Delhi liquor scam ఢిల్లీ లిక్కర్​ కుంభకోణంలో రూ. 623 కోట్ల అవినీతి

Delhi liquor scam ఢిల్లీ లిక్కర్​ కుంభకోణంలో రూ. 623 కోట్ల అవినీతి

ఢిల్లీ లిక్కర్​ కుంభకోణంలో రూ. 623 కోట్ల అవినీతి జరిగింది. హవాలాకు ఉపయోగించిన నోట్లను కూడా ఈడీ బయట పెట్టింది. రూ.50, రూ. 20 నోట్ల ఫోటోలను చార్జిషీటులో ఈడీ పొందుపరిచింది. హైదరాబాద్​నుంచి రూ. 30 కోట్లు హవాలా మార్గంలో తరలించారు. ఢిల్లీ  బెంగాలీ మార్కెట్​లోని హవాలా బ్రోకర్లే కీలకంగా ఉన్నారు. ఇద్దరు హవాలా బ్రోకర్లను ఈడీ అరెస్టు చేసింది. మనీష్​ సిసోడియాను 29వ నిందితుడిగా ఈడీ చేర్చింది. Money laundering మనీ లాండరింగ్​పై Rouse Avenue Court రౌస్​ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది.