Delhi liquor scam ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రూ. 623 కోట్ల అవినీతి
![Delhi liquor scam ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రూ. 623 కోట్ల అవినీతి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6475f31e98660.jpg)
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రూ. 623 కోట్ల అవినీతి జరిగింది. హవాలాకు ఉపయోగించిన నోట్లను కూడా ఈడీ బయట పెట్టింది. రూ.50, రూ. 20 నోట్ల ఫోటోలను చార్జిషీటులో ఈడీ పొందుపరిచింది. హైదరాబాద్నుంచి రూ. 30 కోట్లు హవాలా మార్గంలో తరలించారు. ఢిల్లీ బెంగాలీ మార్కెట్లోని హవాలా బ్రోకర్లే కీలకంగా ఉన్నారు. ఇద్దరు హవాలా బ్రోకర్లను ఈడీ అరెస్టు చేసింది. మనీష్ సిసోడియాను 29వ నిందితుడిగా ఈడీ చేర్చింది. Money laundering మనీ లాండరింగ్పై Rouse Avenue Court రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది.