పాత్రికేయుని పరామర్శించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల

పాత్రికేయుని పరామర్శించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల

ముద్ర, జమ్మికుంట. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం  కొత్త పెళ్లి గ్రామానికి చెందిన పాత్రికేయుడు గీ స ఉదయ్ కుమార్ గత కొంతకాలంగా సర్వే కల్ ట్యూమర్ తో కాళ్లు చేతులు పనిచేయక అచేతన అవస్థ పాలై న పాత్రికేయుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

వ్యాధి చికిత్స కోసం అయ్యే ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉదయ్ కుమార్ దీన పరిస్థితికి చెల్లించిన ఎమ్మెల్యే మెరుగైన చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చి. తన వంతు తోడ్పాటును అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.