మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

ముద్ర న్యూస్ : రేగొండ మండలం.రూపిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన .బి ఆర్ ఎస్  సీనియర్ నాయకులు పంచగిరి బాబు రావు తల్లీ పంచగిరి కనుకమ్మా ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పరామర్శిoచ్చారు  అదే గ్రామానికి చెందిన గాజుల రాజ్ కుమార్ తాడిచెట్టి పైనుండి కిందపడి గాయాలు కాగా వారిని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందజేశారు.

వారి వెంట గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ ఎంపీటీసీ ఐలి శ్రీధర్ గౌడ్ మండల కో ఆఫ్సన్ నంబర్ రియాజ్ పాషా గ్రామ కమిటీ అధ్యక్షులు పంచాగిరి సుధాకర్ బి ఆర్ ఎస్ నాయకులు రూపిరెడ్డి చెంద్ర రెడ్డి పంచాగిరి ఆగయ్య పల్నాటి శ్రీనివాస్ తోట శ్రీనివాస్ ముడుతన పల్లి దామోదర్ తోట మల్లిక్. రామ్ కిషన్  దేవేందర్ కొండ శ్రీనివాస్. సురేందర్ చందర్ స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.