పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఎమ్మెల్సీ కవిత

పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఎమ్మెల్సీ కవిత

ముద్ర,తెలంగాణ:- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీలో ప్రశ్నిస్తోంది. అయితే కవిత తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు రాగా ఉ.11 గంటలకు వాయిదా వేసింది. కాగా గతంలో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు కవిత అడ్వకేట్ చెప్పారు.