శ్రీ కృష్ణ యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు గా మర్రి పాండు

శ్రీ కృష్ణ యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు గా మర్రి పాండు

ముద్ర ప్రతినిధి భువనగిరి :యధాద్రి భువనగిరి జిల్లా శ్రీ కృష్ణ యాదవ సంఘం భువనగిరి పట్టణ అధ్యక్షులు గా మర్రి పాండు  ఎన్నికయ్యారు. గురువారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు పుట్ట విరేష్  యాదవ్ ఆధ్యర్యంలో నూతన పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ గౌరవ అధ్యక్షులు సింగణబోయిన సత్యనారాయణ యాదవ్, శ్రీ కృష్ణ యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు గా మర్రి పాండు యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గా అవిశెట్టి పాండు, ఉపాధ్యక్షులు గా గుండెబోయిన నరసింహ యాదవ్, ఏర్పుల లింగ స్వామి, పర్వతి బలకృష్ణ, వడిచేర్ల మల్లేష్, తెల్జీరి శివ, సహయ కార్యదర్శి దాసారి మల్లేష్, జాయింట్ సెక్రటరీ చీమల శ్రీను, వల్లల నగేష్, కోశాధికారి గొర్ల మల్లేష్, యువజన విభాగం అధ్యక్షుడు గా కడారి ప్రవీణ్ యాదవ్, యూత్ ప్రధాన కార్యదర్శి గా జుర్రు మహేష్ యాదవ్, జిల్లా కమిటీ లో ఉపాధ్యక్షులు గా మేకల బల నర్సింహ, సంయుక్తా కార్యదర్శి వడిచేర్ల కృష్ణ యాదవ్, కార్యదర్శి రపాక రాములు, జిల్లా ప్రచార కార్యదర్శి గా నరాల రాజు యాదవ్, సలహాదారులు గా దశరథ నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పుట్ట విరేష్ యాదవ్, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ కునపురి కవిత, ఉపాధ్యక్షులు, డోల్ దెబ్బ రాష్ట్ర కన్వినర్ బెల్లీ చంద్రశేఖర్ యాదవ్, ఉపాధ్యక్షులు గుండె బోయిన సురేష్, సింగనబోయిన సత్యనారాయణ,12వ వార్డు కౌన్సిలర్ ఉదరి లక్ష్మి సతీష్ యాదవ్ మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బత్క అశోక్ యాదవ్, యూత్ మండల అధ్యక్షులు రసాల లింగ స్వామి, మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరాం శరత్ యాదవ్, పర్వతం రంజిత్ యాదవ్ పాల్గొన్నారు.