మంథని లో నూతన వాహనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర ప్రతినిధి, పెద్దపెల్లి: జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి నూతన (మహేంద్ర స్కార్పియో) వాహనాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శనివారం మంత్లో సురేందర్ రెడ్డి వాహనాన్ని నడిపి ప్రారంభించారు. మంత్రికి సురేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.