పోరంకిలో  ఎన్​టీఆర్​ శత జయంతి ఉత్సవాలకు అంకురార్పణ 

పోరంకిలో  ఎన్​టీఆర్​ శత జయంతి ఉత్సవాలకు అంకురార్పణ 

ఎన్​టీఆర్​ శత జయంతి సభలో ముఖ్యనేతలను రజనీకాంత్​కు  పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు. పసుపు మయంగా మారిన పోరంకిలోని సభా ప్రాంగణం. పోరంకిలో  ఎన్​టీఆర్​ శత జయంతి ఉత్సవాలకు అంకురార్పణ. సభకు వేలాదిగా తరలివచ్చిన ఎన్​టీఆర్​ అభిమానులు. సభకు ఒకే కారులో వచ్చిన చంద్రబాబు, రజనీకాంత్​, బాలకృష్ణ.

https://www.youtube.com/watch?v=zusvIo8I1vI