పోరంకిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అంకురార్పణ
![పోరంకిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అంకురార్పణ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644bcd0b901a7.jpg)
ఎన్టీఆర్ శత జయంతి సభలో ముఖ్యనేతలను రజనీకాంత్కు పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు. పసుపు మయంగా మారిన పోరంకిలోని సభా ప్రాంగణం. పోరంకిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అంకురార్పణ. సభకు వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు. సభకు ఒకే కారులో వచ్చిన చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ.