రాజౌరీలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్​ త్రినేత్ర 

రాజౌరీలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్​ త్రినేత్ర 

జమ్ము కశ్మీర్​లోని రాజౌరీలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్​ త్రినేత్ర.  ఉగ్రవాదుల వేటకు అదనపు బలగాలను తరలించారు. రాజౌరీతోపాటు పూంచ్​లో గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ రాజౌరీ చేరుకున్నారు. శుక్రవారం ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయారు.