రాజౌరీలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ త్రినేత్ర
![రాజౌరీలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ త్రినేత్ర](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645639c53d423.jpg)
జమ్ము కశ్మీర్లోని రాజౌరీలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ త్రినేత్ర. ఉగ్రవాదుల వేటకు అదనపు బలగాలను తరలించారు. రాజౌరీతోపాటు పూంచ్లో గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ రాజౌరీ చేరుకున్నారు. శుక్రవారం ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయారు.