జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం....
![జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం....](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6512d25a6b5e5.jpg)
ఆలేరు (ముద్ర న్యూస్): జర్నలిస్టుల నివాస స్థలాలను మంజూరు చేసినందుకు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతుల చిత్రపటాలకు మంగళవారం నాడు జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో సోమవారం సర్వేనెంబర్ 10 26లో, ఒక ఎకరం 10 గుంటల భూమిని ప్రభుత్వ ఆదేశాల కేటాయించడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్లు అరె సాయికుమార్ గౌడ్.హనుమకొండ ఉపేంద్ర చారి., యేలుగల కుమారస్వామి, ఆరె భాను ప్రసాద్, కుళ్ల సిద్దులు, ఎండి షానుర్ బాబా, శనిగరం శ్రీనివాస్, గుండు మహేందర్, ములెక్కల రవికుమార్, పూజారి కుమారస్వామి, మల్లిగారి శ్రీనివాస్ , చింతకింది వెంకటేశ్వర్లు, చింతకింది కృష్ణ, కుమార్, దడిగ రమేష్, సీసా సాయికుమార్ , జూల శ్రీధర్, ఉపేందర్, నరేష్ , గుండు మధు, గంగాధరి శ్రవణ్ కుమార్, సిరిగిరి స్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.