ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య  పాలనా అధికారాల పంచాయితీ 

ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య  పాలనా అధికారాల పంచాయితీ 

ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య  పాలనా అధికారాల పంచాయితీ నడుస్తోంది. ఢిల్లీలో పాలనాదికారాలపై కేంద్రం ఆర్డనెన్స్​ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్​ చట్టంగా మారకుండా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆప్​ ప్రభుత్వం ఆర్డినెన్స్​ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శరద్​పవార్​, ఉద్ధవ్​ థాక్రేను కేజ్రీవాల్​ కలుసుకోబోతున్నారు. ఈ ఆర్డినెన్స్​ను బిహీర్​ సీఎం నితీష్​ కుమార్​ కూడా వ్యతిరేకించారు.