ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య పాలనా అధికారాల పంచాయితీ
![ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య పాలనా అధికారాల పంచాయితీ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646b4bc4eb98f.jpg)
ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య పాలనా అధికారాల పంచాయితీ నడుస్తోంది. ఢిల్లీలో పాలనాదికారాలపై కేంద్రం ఆర్డనెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారకుండా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆప్ ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శరద్పవార్, ఉద్ధవ్ థాక్రేను కేజ్రీవాల్ కలుసుకోబోతున్నారు. ఈ ఆర్డినెన్స్ను బిహీర్ సీఎం నితీష్ కుమార్ కూడా వ్యతిరేకించారు.