కొండగట్టులో ముదిరాజ్ సత్రం ఏర్పాటుకు సన్నాహాలు...

కొండగట్టులో ముదిరాజ్ సత్రం ఏర్పాటుకు సన్నాహాలు...

ముద్ర, మల్యాల: మండల ముదిరాజ్ యువత ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం మల్యాలలో జరిగింది. ఈ సందర్బంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజు, జగిత్యాల జిల్లా యువత అధ్యక్షులు ఉరుమండ్ల చరణ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై మాటాడారు.. యువతపైన జాతికి సంబందించిన ఎన్నో బాధ్యతలుoటాయాని, వాటిని నిర్వర్తించడంలో మందుండాలన్నారు. ఈ ప్రాంతంలోని ముదిరాజులను మత్స్య కారులుగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కొండగట్టు పుణ్యక్షేత్రం ప్రాంతంలో ముదిరాజ్ సత్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక దొంతర వేణి శేఖర్ ను మల్యాల మండల్ నూతన యువత అధ్యక్షుడిగా నియమిoచారు. ఈ కార్యక్రమంలో బొజ్జ నర్షయ్య, గడుగు రవి, గడుగు గంగ నర్సయ్య, గడుగు రఘు, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో: నూతన అధ్యక్షుడు శేఖర్కు నియామక పత్రం అందజేస్తున్న సంఘ నాయకు