వైస్ ఎంపీపీ పదివేల ఆర్థిక సహాయం 

వైస్ ఎంపీపీ పదివేల ఆర్థిక సహాయం 

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన గునిగంటి మల్లయ్య (70) గుండెపోటుతో మరణించారు. మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మారపాక రవి, ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డు సభ్యులు బోయిని ఎల్లయ్య, ఉమ్మగోని రమ, మరపాక రేణుక, గ్రామ శాఖ అధ్యక్షులు పాన్నం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సానది రాజు, గ్రామ పెద్దలు మేకల మల్లేశం, కొండ్రా వెంకటమల్లు, పాలకుర్తి నాగరాజు, బలిజ రాజు తదితరులు పాల్గొన్నా