ఏపీ– తెలంగాణ మధ్య ఉక్కు మంటలు
![ఏపీ– తెలంగాణ మధ్య ఉక్కు మంటలు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6437e723d1903.jpg)
ఏపీ– తెలంగాణ మధ్య ఉక్కు మంటలు. కేసీఆర్వల్లనే కేంద్రం దిగొచ్చందన్న బీఆర్ఎస్ నేతలు. అంత సీన్లేదంటున్న ఏపీ అధికార పార్టీ నేతలు. స్టీల్ ప్లాంట్పై ఏపీలో పార్టీలు నోరుమూసుకున్నాయన్న మంత్రి హరీష్ రావు. విశాఖ ఉక్కపై కేసీఆర్ ఒక్కరే కొట్లాడారన్న మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి ప్రకటనతో రాజుకున్న మంటలు.