ఏపీ– తెలంగాణ మధ్య ఉక్కు మంటలు

ఏపీ– తెలంగాణ మధ్య ఉక్కు మంటలు

ఏపీ– తెలంగాణ మధ్య ఉక్కు మంటలు. కేసీఆర్​వల్లనే కేంద్రం దిగొచ్చందన్న బీఆర్ఎస్​ నేతలు. అంత సీన్​లేదంటున్న ఏపీ అధికార పార్టీ నేతలు. స్టీల్​ ప్లాంట్​పై ఏపీలో పార్టీలు నోరుమూసుకున్నాయన్న మంత్రి హరీష్​ రావు. విశాఖ ఉక్కపై కేసీఆర్​ ఒక్కరే కొట్లాడారన్న మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి ప్రకటనతో రాజుకున్న మంటలు.