ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు

ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు

శంకరపట్నం ముద్ర మే 21:కేశవపట్నం ప్రధాన రహదారి పై వరంగల్ డిపో 1 కు చెందిన బస్సు వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తుండగా మార్గమధ్యంలో కేశవపట్నం వద్ద వడ్ల బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ లోని వడ్ల బస్తాలు కింద పడ్డాయి.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.