బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడుగా విష్ణు దాస్ శ్రీకాంత్

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడుగా విష్ణు దాస్ శ్రీకాంత్
  • ఉత్తర్వు లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో:-రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్ విష్ణుదాస్ శ్రీకాంత్ ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బ్రాహ్మణ పరిషత్ లో సభ్యులుగా నియమించినందుకు  ముఖ్యమంత్రి కేసీఆర్ కు,  ప్రభుత్వ సలహాదారులు, పరిషత్ చైర్మన్  కెవి రమణచారికు  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.