ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ బోయిన్పల్లికి చెక్కెదురు
![ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ బోయిన్పల్లికి చెక్కెదురు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6418079cde104.jpg)
ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ బోయిన్పల్లికి చెక్కెదురైంది. లిక్కర్ స్కామ్లో మధ్యంతర బెయిల్కు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం అభిషేక్ బోయిన్పల్లి తీహార్ జైల్లో ఉన్నారు. తదుపరి విచారణ ఏప్రిల్ 12కు వాయిదా పడింది.