ఢిల్లీ హైకోర్టులో అభిషేక్​ బోయిన్​పల్లికి చెక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో అభిషేక్​ బోయిన్​పల్లికి చెక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో అభిషేక్​ బోయిన్​పల్లికి చెక్కెదురైంది. లిక్కర్​ స్కామ్​లో మధ్యంతర  బెయిల్​కు  హైకోర్టు నిరాకరించింది.  ప్రస్తుతం  అభిషేక్​ బోయిన్​పల్లి  తీహార్​ జైల్లో ఉన్నారు.  తదుపరి విచారణ ఏప్రిల్​ 12కు వాయిదా పడింది.