కర్నాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు

కర్నాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు

కర్నాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఎగ్జిట్​పోల్స్​ తరువాత మరింత ఊపందుకున్న బెట్టింగ్​లు. ముందు వేసిన బెట్టింగ్​ మొత్తాలను పెంచేసిన బెట్టింగ్​ రాయుళ్ళు. రెండు ప్రధాన పార్టీలపై కోట్ల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయి. జేడీఎస్​ కింగ్​ మేకర్​ అవుతుందని క్రాస్​ బెట్టింగ్​. జేడీఎస్​ అధినేత కుమార స్వామి సింగపూర్​లో తిష్ట వేశారు. సింగపూర్​ వేదికగా జేడీఎస్​, బీజేపీ మధ్య పొత్తు చర్చలు సాగుతున్నాయి.