కర్నాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు
![కర్నాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645e026317d18.jpg)
కర్నాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఎగ్జిట్పోల్స్ తరువాత మరింత ఊపందుకున్న బెట్టింగ్లు. ముందు వేసిన బెట్టింగ్ మొత్తాలను పెంచేసిన బెట్టింగ్ రాయుళ్ళు. రెండు ప్రధాన పార్టీలపై కోట్ల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయి. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని క్రాస్ బెట్టింగ్. జేడీఎస్ అధినేత కుమార స్వామి సింగపూర్లో తిష్ట వేశారు. సింగపూర్ వేదికగా జేడీఎస్, బీజేపీ మధ్య పొత్తు చర్చలు సాగుతున్నాయి.