బైక్ ని ఢీకొన్న కారు, ముగ్గురు విద్యార్థులు మృతి
![బైక్ ని ఢీకొన్న కారు, ముగ్గురు విద్యార్థులు మృతి](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a42761af1dd.jpg)
ముద్ర, ఇబ్రహీంపట్నం మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ ముందు రోడ్డు ప్రమాదం కారు బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు విద్యార్థులు మృతి మృతులు భారత్ కాలేజ్ విద్యార్థులు నారాయణరెడ్డి, బానుప్రసాద్, నవీన్ లుగా గర్తించారు.