జలమండలి ఎదుట బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా 

జలమండలి ఎదుట బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా 

హైదరాబాద్​లోని జలమండలి ఎదుట బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా చేశారు. జలమండలి ఆఫీసు ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేశారు. నాలాల పూడిక తీతలో వాటర్​ వర్క్స్​ విఫలమైందని ఆరోపించారు. కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం జరిగింది. ఆఫీసులోకి వెళ్లడానికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు బయటకు ఈడ్చుకెళ్ళారు.