గొంగిడి దంపతులకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు..

గొంగిడి దంపతులకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు..

ఆలేరు (ముద్ర న్యూస్): బ్యాంకాక్ లో జరిగిన అంతర్జాతీయ సహకార సంఘాల ప్రవేశాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాదుకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత. ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు రాష్ట్ర అపెక్స్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమెంధర్ గౌడ్. జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య. యాదగిరిగుట్ట జడ్పిటిసి సభ్యురాలు తోటకూర అనురాధ బీరయ్య. నాగినేనిపల్లి సర్పంచ్ బటుకూరి బీరప్ప.

ఆలేరు పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. ప్రధాన కార్యదర్శి దయ్యాల సంపత్. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. గొంగిడి యువసేన పట్టణఅధ్యక్షులు జూకంటి వెంకటేష్. సరాబ్ సంతోష్ కుమార్. కుతాటి అంజన్ కుమార్. బింగి గణేష్. ఎండి ఫయాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..