పోలవరం కట్టేది, విశాఖ ఉక్కను కాపాడేది సీఎం కేసీఆరే
![పోలవరం కట్టేది, విశాఖ ఉక్కను కాపాడేది సీఎం కేసీఆరే](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_644f7e7feba8c.jpg)
ఏపీపై తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రజలను ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. పోలవరం కట్టేది, విశాఖ ఉక్కను కాపాడేది సీఎం కేసీఆరేనన్నారు.