వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు..

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు..

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు..
పునరవాస కేంద్రానికి తరలింపు..

మెట్‌పల్లి ముద్ర:- పట్టణ శివారులో వాగు వద్ద ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న నాలుగు కుటుంబాలలోని 30 మంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదల్లో చిక్కుకోగా సమాచారం అందుకున్న సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ ఐ శ్యామ్ రాజ్ లు వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్లి గజ ఈతగాళ్ళ సహాయంతో రక్షించి మరి కొంత మందిని సీ ఐ, ఎస్ ఐ లు స్వయంగా భుజాలపై ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి చేర్చి పునరావాస కేంద్రానికి తరలించారు. వరదలలో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులను పట్టణ ప్రముఖులు అభినందించారు.