తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
![తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643123ac8fca5.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.