మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు..!
![మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు..!](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64bf679c5b69b.jpg)
తన ఎన్నిక చెల్లందంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని, ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే అర్హత లేదని మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ కు అర్హత లేదని పిటిషన్ కు కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ఇరువాదనలు పూర్తి అవ్వగా గతంలో హైకోర్టు తీర్పు రీజర్వ్ చేసింది. నేడు తీర్పు ప్రకటించనున్న హైకోర్టు.