వరంగల్ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు 

వరంగల్ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు 

ముద్ర ప్రతినిధి, వరంగల్: ఈరోజు నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గం హాత్  సే హత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు చోటుచేసుకున్నాయి. జోడో యాత్రలో పాల్గొననున్న కొండా దంపతులు. మొదటి రోజే ఇద్దరు నేతల మధ్య విభేదాలు. జన సమీకరణ లో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం. అందరూ చూస్తుండగానే ఇద్దరు నేతల మధ్య తోపులాట.