స్వామివారిని దర్శించుకున్న జిట్టా

స్వామివారిని దర్శించుకున్న జిట్టా

ముద్ర, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనం జరిపి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.