గోశాల నిర్మాణానికి ఎంపి భూమి పూజ

గోశాల నిర్మాణానికి ఎంపి భూమి పూజ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  నిర్మల్ జిల్లా భైంసాలో  ఎంపి లాడ్స్ నిధులతో నిర్మించనున్న గోశాల కు ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు శనివారం భూమిపూజ చేశారు. రూ.10 లక్షలతో ఈ నిర్మాణం జరపనున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర నాయకులు పుప్పాల రాజన్న తదితరులు పాల్గొన్నారు.