పి వి ఎన్ ఆర్  ఎక్స్‌ప్రెస్ హైవే పై పిల్లర్ ను డి కోని బైక్, ఒకరి మృతి

పి వి ఎన్ ఆర్  ఎక్స్‌ప్రెస్ హైవే పై పిల్లర్ ను డి కోని బైక్, ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : పివిఎన్ఆర్ ఎక్స్ పేస్ మార్గం ఫ్లై ఓవర్ పై పిల్లర్ ను  బైక్‌లు కొనడం తో ఒకరు మృతి చెందిన మరొకరు గయపదారు. 166 పిల్లర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న బైక్, బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం. దింతో*పి వి ఎన్ ఆర్  ఎక్స్‌ప్రెస్ హైవే పై
ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది.