భారత్​లో కొనసాగుతున్న కొవిడ్​ ఉధృతి

భారత్​లో కొనసాగుతున్న కొవిడ్​ ఉధృతి

భారత్​లో కొనసాగుతున్న కొవిడ్​ ఉధృతి. దేశంలో కొత్తగా  9,629 కేసులు నమోదయ్యాయి. 29 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 61,013 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దేశంలో 5.38 శాతంగా ఉన్న రోజువారీ పాజిటివిటీ రేటు.